మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..

తుది దశ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన పట్టున్న ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి అంటోంది.

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..
తుది దశ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన పట్టున్న ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి అంటోంది.