మరోసారి భారత్లో ఉగ్రదాడులకు కుట్రలు.. యాక్టివ్గా మహిళా విభాగం
భారతదేశంలో పహల్గామ్ ఎటాక్, ఎర్రకోట బ్లాస్ట్ తరహా మరిన్ని దాడులు చేసేందుకు పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ కుట్రలు చేస్తోంది. అయితే ఇందుకోసం పురుషులను కాకుండా మహిళా విభాగాన్ని యాక్టివేట్ చేస్తోంది.