మేం కార్యకర్తల్ని పట్టించుకోలే..అందుకే ఓడినం: కేటీఆర్

అధికార పార్టీకి ఆఫీసర్లు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్​, కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి ఆరోపించారు. ‘‘అన్నింటినీ పింక్​బుక్​లో రాసుకుంటున్నం. రెండేండ్లలో అధికారంలోకి వచ్చేదీ మేమే. అప్పుడు ఒకటికి రెండు బదులు తీర్చుకుంటం” అని వారు హెచ్చరించారు.

మేం కార్యకర్తల్ని పట్టించుకోలే..అందుకే ఓడినం: కేటీఆర్
అధికార పార్టీకి ఆఫీసర్లు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్​, కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి ఆరోపించారు. ‘‘అన్నింటినీ పింక్​బుక్​లో రాసుకుంటున్నం. రెండేండ్లలో అధికారంలోకి వచ్చేదీ మేమే. అప్పుడు ఒకటికి రెండు బదులు తీర్చుకుంటం” అని వారు హెచ్చరించారు.