యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

యువత క్రీడలపై ఆసక్తిపెంచుకో వాలని ఏసీపీ రవి కుమార్‌ అన్నారు. శుక్రవారం మురళి మొమోరియల్‌ క్రికెట్‌ అకాడమిలో ఎఎంసీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ ప్రీమి యర్‌ లీగ్‌టోర్నమెంటును ప్రారంభించి మాట్లాడారు.

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
యువత క్రీడలపై ఆసక్తిపెంచుకో వాలని ఏసీపీ రవి కుమార్‌ అన్నారు. శుక్రవారం మురళి మొమోరియల్‌ క్రికెట్‌ అకాడమిలో ఎఎంసీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ ప్రీమి యర్‌ లీగ్‌టోర్నమెంటును ప్రారంభించి మాట్లాడారు.