పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు గాంధీభవన్లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు గాంధీభవన్లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు.