రూ.8.10 కోట్ల సైబర్ నేరం.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసిన రిటైర్డ్ ఐజీ

పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ భారీ సైబర్ మోసానికి గురయ్యారు. దీంతో సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అయితే కాల్చుకోక ముందు ఆయన రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రూ.8.10 కోట్ల సైబర్ నేరం.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసిన రిటైర్డ్ ఐజీ
పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ భారీ సైబర్ మోసానికి గురయ్యారు. దీంతో సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అయితే కాల్చుకోక ముందు ఆయన రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.