లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..

జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి.

లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..
జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి.