వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ..కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు

దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తొలుత తలనీలాల మొక్కులు చెల్లించుకుని పవిత్రస్నానాలు ఆచరించారు.

వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ..కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు
దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తొలుత తలనీలాల మొక్కులు చెల్లించుకుని పవిత్రస్నానాలు ఆచరించారు.