సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తూప్రాన్ కు చెందిన కమ్మరి శ్రీనివాసాచారి కాంగ్రెస్ లో చేరగా బుధవారం సాయంత్రం సెక్రటేరియట్​లోని తన చాంబర్​లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి వివేక్ వెంకటస్వామి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తూప్రాన్ కు చెందిన కమ్మరి శ్రీనివాసాచారి కాంగ్రెస్ లో చేరగా బుధవారం సాయంత్రం సెక్రటేరియట్​లోని తన చాంబర్​లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.