సిగాచి బాధిత కుటుంబాలకు కోటి ఇస్తమని.. లక్షే ఇచ్చిన్రు: హరీశ్ రావు

సిగాచి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినప్పటికీ  ప్రభుత్వం తరఫున ఇచ్చింది మాత్రం రూ.లక్షేనని బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు విమర్శించారు

సిగాచి బాధిత కుటుంబాలకు  కోటి ఇస్తమని.. లక్షే ఇచ్చిన్రు: హరీశ్ రావు
సిగాచి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినప్పటికీ  ప్రభుత్వం తరఫున ఇచ్చింది మాత్రం రూ.లక్షేనని బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు విమర్శించారు