సచివాలయంపై డ్రోన్ అంటూ తప్పుడు ప్రచారం.. ప్రభుత్వం సీరియస్
రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో.. సచివాలయంపై 'డ్రోన్ కలకలం' అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది.