సీబీఐ తప్పుడు కేసు పెట్టడం హక్కుల ఉల్లంఘనే

ఒక ఉద్యోగి పదవీ విరమణ చేశాక సీబీఐ ఆయనపై తప్పుడు కేసును నమోదు చేయడం హక్కుల ఉల్లంఘనేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది.

సీబీఐ తప్పుడు కేసు పెట్టడం హక్కుల ఉల్లంఘనే
ఒక ఉద్యోగి పదవీ విరమణ చేశాక సీబీఐ ఆయనపై తప్పుడు కేసును నమోదు చేయడం హక్కుల ఉల్లంఘనేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది.