సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వారానికోసారి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వారానికోసారి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.