14 పీఏసీఎస్లకు కొత్త పర్సన్ ఇన్చార్జ్ కమిటీలు.. ప్రభుత్వ ఉత్తర్వులు
కరీంనగర్, వరంగల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) కొత్త పర్సన్ ఇన్చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..