20 ఏళ్లుగా జైలులోనే.. 1993 ముంబై పేలుళ్ల దోషి అబూ సలేంకు పెరోల్.. సొంత ఖర్చులతో పోలీస్ ఎస్కార్ట్‌..!

1993 ముంబై పేలుళ్ల దోషి అబూ సలేం పెరోల్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అతన్ని అంతర్జాతీయ నేరస్థుడిగా పరిగణిస్తూ కేవలం 2 రోజులు మాత్రమే పెరోల్ ఇస్తామని తెలిపింది. అది కూడా పోలీస్ ఎస్కార్ట్ ఖర్చులు అతనే భరిస్తేనే పెరోల్ ఇవ్వడం సాధ్యమని హైకోర్టుకు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది.

20 ఏళ్లుగా జైలులోనే.. 1993 ముంబై పేలుళ్ల దోషి అబూ సలేంకు పెరోల్.. సొంత ఖర్చులతో పోలీస్ ఎస్కార్ట్‌..!
1993 ముంబై పేలుళ్ల దోషి అబూ సలేం పెరోల్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అతన్ని అంతర్జాతీయ నేరస్థుడిగా పరిగణిస్తూ కేవలం 2 రోజులు మాత్రమే పెరోల్ ఇస్తామని తెలిపింది. అది కూడా పోలీస్ ఎస్కార్ట్ ఖర్చులు అతనే భరిస్తేనే పెరోల్ ఇవ్వడం సాధ్యమని హైకోర్టుకు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది.