సింహ‘గిరి ప్రదక్షిణ’ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీ, జేసీ, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
సింహ‘గిరి ప్రదక్షిణ’ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీ, జేసీ, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.