30,355 కోట్లు... 34,610 ఉద్యోగాలు

రాష్ట్రంలో రూ.30,355 కోట్ల పెట్టుబడులతో 34,610 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 18వ తేదీన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

30,355 కోట్లు... 34,610 ఉద్యోగాలు
రాష్ట్రంలో రూ.30,355 కోట్ల పెట్టుబడులతో 34,610 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 18వ తేదీన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.