6 సంవత్సరాల తర్వాత విడుదల.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.60 వేలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపురూ.2,600 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈమొత్తంలో డీఏ, డీఆర్ బకాయిలతో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ప్రతి ఉద్యోగి ఖాతాలో రూ.30 నుంచి రూ.60 వేల వరకు జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులకు నిజమైన సంక్రాంతి వచ్చిందంటున్నారు.

6 సంవత్సరాల తర్వాత విడుదల.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.60 వేలు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపురూ.2,600 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈమొత్తంలో డీఏ, డీఆర్ బకాయిలతో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ప్రతి ఉద్యోగి ఖాతాలో రూ.30 నుంచి రూ.60 వేల వరకు జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులకు నిజమైన సంక్రాంతి వచ్చిందంటున్నారు.