Andhra News: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ఒకే ఇంట్లో 4 డెడ్‌ బాడీలు! ఏం జరిగిందంటే..?

భార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దినసరి కూలీ, తన భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఏటీఎంలో డబ్బు ఉంచి, పిన్ నంబర్‌తో లేఖ రాసి పెట్టడం ఈ ఘటనలో కలచివేసే అంశంగా మారింది..

Andhra News: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ఒకే ఇంట్లో 4 డెడ్‌ బాడీలు! ఏం జరిగిందంటే..?
భార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దినసరి కూలీ, తన భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఏటీఎంలో డబ్బు ఉంచి, పిన్ నంబర్‌తో లేఖ రాసి పెట్టడం ఈ ఘటనలో కలచివేసే అంశంగా మారింది..