Andhra News: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో అందుబాటులోకి మరో ఎయిర్‌పోర్ట్..! తొలి విమానం ల్యాండ్..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలో మరో ఎయిర్‌పోర్ట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. జూన్‌ చివరి నాటికి ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం చివరి ట్రయల్ రన్ జరగనుందని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..

Andhra News: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో అందుబాటులోకి మరో ఎయిర్‌పోర్ట్..! తొలి విమానం ల్యాండ్..
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలో మరో ఎయిర్‌పోర్ట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. జూన్‌ చివరి నాటికి ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం చివరి ట్రయల్ రన్ జరగనుందని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..