Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్ సౌకర్యాలు..

దక్షిణ మధ్య రైల్వే ఏపీలోని ఈ రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక స్లీపింగ్ పాడ్స్‌ను ప్రారంభించింది. రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, కుటుంబాలకు తక్కువ ఖర్చుతో సురక్షితమైన వసతి కల్పించడం దీని లక్ష్యం. 64 బెడ్‌లు, వైఫై, లాకర్లు, పరిశుభ్రమైన టాయిలెట్ల వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాడ్స్ విశాఖపట్నం, చర్లపల్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి.

Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్ సౌకర్యాలు..
దక్షిణ మధ్య రైల్వే ఏపీలోని ఈ రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక స్లీపింగ్ పాడ్స్‌ను ప్రారంభించింది. రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, కుటుంబాలకు తక్కువ ఖర్చుతో సురక్షితమైన వసతి కల్పించడం దీని లక్ష్యం. 64 బెడ్‌లు, వైఫై, లాకర్లు, పరిశుభ్రమైన టాయిలెట్ల వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాడ్స్ విశాఖపట్నం, చర్లపల్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి.