గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలి

మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని సందర్శించారు.

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలి
మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని సందర్శించారు.