CM Chandrababu Naidu: ద్రాక్షారామ ఘటనపై మంత్రితో మాట్లాడిన సీఎం
CM Chandrababu Naidu: ద్రాక్షారామ ఘటనపై మంత్రితో మాట్లాడిన సీఎం
పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.
పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.