E-20 పెట్రోల్ ఇంకా ప్రయోగదశలోనే.. సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ

దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

E-20  పెట్రోల్ ఇంకా ప్రయోగదశలోనే.. సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ
దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.