Welfare Schemes for All Eligible Beneficiaries
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు పట్టణంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా శ్యామలాంబ ఆలయాన్ని సందర్శించారు.
Welfare Schemes for All Eligible Beneficiaries
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు పట్టణంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా శ్యామలాంబ ఆలయాన్ని సందర్శించారు.