జగన్‌ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం అతిపెద్ద జోక్‌

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకాల కు అడ్డాగా మార్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ రోజు ప్రజాస్వామ్యంపై మా ట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.

జగన్‌ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం అతిపెద్ద జోక్‌
ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకాల కు అడ్డాగా మార్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ రోజు ప్రజాస్వామ్యంపై మా ట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.