Farmers: రైతులందరికీ భారీ శుభవార్త.. నేడు అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి మరి

తెలంగాణలోని రైతులకు శుభవార్త. సోమవారం నుంచి అకౌంట్లలో ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కానున్నాయి. ధాన్యంకు క్వింటాకు రూ.500 చొప్పున రైతులకు ఇవ్వనుంది. ఈ రోజు నుంచి రైతుల అకౌంట్లోలో నేరుగా ఇవి పడనున్నాయి. దీంతో రైతులు బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసుకోవాలి.

Farmers: రైతులందరికీ భారీ శుభవార్త.. నేడు అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి మరి
తెలంగాణలోని రైతులకు శుభవార్త. సోమవారం నుంచి అకౌంట్లలో ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కానున్నాయి. ధాన్యంకు క్వింటాకు రూ.500 చొప్పున రైతులకు ఇవ్వనుంది. ఈ రోజు నుంచి రైతుల అకౌంట్లోలో నేరుగా ఇవి పడనున్నాయి. దీంతో రైతులు బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసుకోవాలి.