Hyderabad: హైదరాబాద్‌లో రియల్‌ భూమ్.. రూ.177 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడంటే?

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌లో మరోసారి సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములు వేలానికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. TGIIC నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 7.67 ఎకరాల భూమిని MSN రియాల్టీ దక్కించుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో రియల్‌ భూమ్.. రూ.177 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడంటే?
హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌లో మరోసారి సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములు వేలానికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. TGIIC నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 7.67 ఎకరాల భూమిని MSN రియాల్టీ దక్కించుకుంది.