Indore City: స్వచ్ఛ నగరం ఇండోర్‌లో కలుషిత జలాలు తాగి 8 మంది మృతి

దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పైపులైన్లు లీకయి మురుగు నీరు తాగునీటిలో కలిసిపోవడంతో 8 మంది మృతి చెందారు.

Indore City: స్వచ్ఛ నగరం ఇండోర్‌లో కలుషిత జలాలు తాగి 8 మంది మృతి
దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పైపులైన్లు లీకయి మురుగు నీరు తాగునీటిలో కలిసిపోవడంతో 8 మంది మృతి చెందారు.