Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి.. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి.. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భవానీ మాల ధరించిన భక్తులతో సహా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. క్యూ లైన్ లో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భవానీ మాల ధరించిన భక్తులతో సహా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. క్యూ లైన్ లో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.