Karimnagar: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దు

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు.

Karimnagar:  ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దు
సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు.