కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో రేషన్ మాఫియా బాగోతం బహిర్గతమైంది. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు సంయుక్త దాడిలో 50 కేజీల బరువున్న 500 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపగా, బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపా
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో రేషన్ మాఫియా బాగోతం బహిర్గతమైంది. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు సంయుక్త దాడిలో 50 కేజీల బరువున్న 500 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపగా, బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపా