kumaram bheem asifabad- అధికారులతో పోడు రైతుల వాగ్వాదం

వాంకిడి మండలం చిచ్చుపల్లి పంచాయతీ పరిధిలోని డోంగర్‌గాం శివారులోని పోడు భూముల విషయంలో ఆటవీశాఖ అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పోడుభూముల్లో ఐదుగురు రైతులు దాదాపు 20 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ భూముల్లో ఆటవీశాఖ అధికారులు ప్లాంటేషన్‌కోసం బుధవారం ట్రాక్టర్‌ తో చదును చేస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు రైతులకు ఆటవిశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటు జీవనం గడుపుతున్నామని చెప్పారు

kumaram bheem asifabad- అధికారులతో పోడు రైతుల వాగ్వాదం
వాంకిడి మండలం చిచ్చుపల్లి పంచాయతీ పరిధిలోని డోంగర్‌గాం శివారులోని పోడు భూముల విషయంలో ఆటవీశాఖ అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పోడుభూముల్లో ఐదుగురు రైతులు దాదాపు 20 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ భూముల్లో ఆటవీశాఖ అధికారులు ప్లాంటేషన్‌కోసం బుధవారం ట్రాక్టర్‌ తో చదును చేస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు రైతులకు ఆటవిశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటు జీవనం గడుపుతున్నామని చెప్పారు