kumaram bheem asifabad- ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ

మండలంలోని చోర్‌పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ నితికా పంత్‌, సీఐ రమేశ్‌ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసంలో భాగంగా 200 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఆదివాకం ఎస్సై గంగన్న దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 15 రోజులుగా లింగాపూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లో చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

kumaram bheem asifabad- ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ
మండలంలోని చోర్‌పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ నితికా పంత్‌, సీఐ రమేశ్‌ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసంలో భాగంగా 200 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఆదివాకం ఎస్సై గంగన్న దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 15 రోజులుగా లింగాపూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లో చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.