kumaram bheem asifabad- ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ
kumaram bheem asifabad- ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ
మండలంలోని చోర్పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ నితికా పంత్, సీఐ రమేశ్ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసంలో భాగంగా 200 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఆదివాకం ఎస్సై గంగన్న దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 15 రోజులుగా లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
మండలంలోని చోర్పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ నితికా పంత్, సీఐ రమేశ్ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసంలో భాగంగా 200 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఆదివాకం ఎస్సై గంగన్న దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 15 రోజులుగా లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.