ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.