జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శనివారం జిల్లా లోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. దీనికి తోడు గ్రామాల్లో పొగమంచు కమ్మెస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి.
జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శనివారం జిల్లా లోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. దీనికి తోడు గ్రామాల్లో పొగమంచు కమ్మెస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి.