ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు సమస్య పెను భారంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేస్తే తమకు ఆర్థిక భారం తప్పుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా కళాశాలల కరస్పాండెంట్లు చెబుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు సమస్య పెను భారంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేస్తే తమకు ఆర్థిక భారం తప్పుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా కళాశాలల కరస్పాండెంట్లు చెబుతున్నారు.