కాగజ్ నగర్ మున్సిపాలిటీలో వెల్లడించిన ముసాయిదా ఓటర్ జాబితా తప్పుల తడకగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇందులో ప్రతీ వార్డులో కూడా 60 నుంచి 100కుపైగా ఓటర్ల సంఖ్య పెరుగడం విశేషం. కాని ఈ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు రావడం, డబుల్ ఓటర్లగా నమోదు కావటంతో అంతా హైరాన పడుతున్నారు.
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో వెల్లడించిన ముసాయిదా ఓటర్ జాబితా తప్పుల తడకగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇందులో ప్రతీ వార్డులో కూడా 60 నుంచి 100కుపైగా ఓటర్ల సంఖ్య పెరుగడం విశేషం. కాని ఈ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు రావడం, డబుల్ ఓటర్లగా నమోదు కావటంతో అంతా హైరాన పడుతున్నారు.