kumaram bheem asifabad-పౌరసేవలు పారదర్శకం

తెలంగాణ రెవెన్యూ సేవల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఆఫీసులో పత్రాల సమర్పణ అనే ద్వంద్వ విధానానికి స్వస్తి పలికింది. ఈ సర్వీసుల విభాగం(మీసేవ) జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే కొనసాగనుంది. దరఖాస్తుదారులు మీసేవలో అప్‌లోడ్‌ చేసిన డేటా నేరుగా అధికారుల మొబైల్‌ యాప్‌లోకి చేరడం ఈ కొత్త విధానంలో కీలక మారు.్ప.... కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ద్రువీకరణతో పాటు ఈబీసీ, ఓబీసీ వంటి పత్రాల కోసం ప్రజలు ఇకపై పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు

kumaram bheem asifabad-పౌరసేవలు పారదర్శకం
తెలంగాణ రెవెన్యూ సేవల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఆఫీసులో పత్రాల సమర్పణ అనే ద్వంద్వ విధానానికి స్వస్తి పలికింది. ఈ సర్వీసుల విభాగం(మీసేవ) జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే కొనసాగనుంది. దరఖాస్తుదారులు మీసేవలో అప్‌లోడ్‌ చేసిన డేటా నేరుగా అధికారుల మొబైల్‌ యాప్‌లోకి చేరడం ఈ కొత్త విధానంలో కీలక మారు.్ప.... కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ద్రువీకరణతో పాటు ఈబీసీ, ఓబీసీ వంటి పత్రాల కోసం ప్రజలు ఇకపై పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు