Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. మూసీ ప్రాజెక్టుకు ప్రభుత్వం భూసేకరణను ప్రారంభించింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తొలిదశలో హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు భూములు సేకరించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 50 ఎకరాలకు పైగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. భూ యజమానులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించనున్నారు.

Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. మూసీ ప్రాజెక్టుకు ప్రభుత్వం భూసేకరణను ప్రారంభించింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తొలిదశలో హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు భూములు సేకరించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 50 ఎకరాలకు పైగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. భూ యజమానులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించనున్నారు.