PM Modi: గువాహటిలో అతిపెద్ద టెర్మినల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi: గువాహటిలో అతిపెద్ద టెర్మినల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.