మా ప్రభుత్వ సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు. ఆదాయం కోసమో.. ఆర్థికాభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు. ప్రజల రోజువారీ ఇబ్బందులను తొలగించడమే సంస్కరణల లక్ష్యం. తద్వారా, వారు తమ శక్తి మేరకు ఎదగాలన్నదే ఆకాంక్ష’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.....
మా ప్రభుత్వ సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు. ఆదాయం కోసమో.. ఆర్థికాభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు. ప్రజల రోజువారీ ఇబ్బందులను తొలగించడమే సంస్కరణల లక్ష్యం. తద్వారా, వారు తమ శక్తి మేరకు ఎదగాలన్నదే ఆకాంక్ష’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.....