Priyanka Gandhi: అస్సామ్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ

అస్సామ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో విజయంపై కన్నేసిన హస్తం పార్టీ.. ఆ ప్రణాళికల్లో భాగంగా స్క్రీనింగ్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది.

Priyanka Gandhi: అస్సామ్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ
అస్సామ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో విజయంపై కన్నేసిన హస్తం పార్టీ.. ఆ ప్రణాళికల్లో భాగంగా స్క్రీనింగ్ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది.