RMP: ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో ఆకస్మిక తనిఖీలు

ధర్మవరం పట్టణంలోని పలు ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్‌, తహసీల్దార్‌ సురేశబాబు, డాక్టర్‌ సురేశ, ఎస్‌ఐ ఉమాదేవి, వీఆర్‌ఓ రవిశేఖర్‌రెడ్డి పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు.

RMP: ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో ఆకస్మిక తనిఖీలు
ధర్మవరం పట్టణంలోని పలు ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్‌, తహసీల్దార్‌ సురేశబాబు, డాక్టర్‌ సురేశ, ఎస్‌ఐ ఉమాదేవి, వీఆర్‌ఓ రవిశేఖర్‌రెడ్డి పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు.