పనుల నాణ్యతపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం..

ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో జరు గుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడబోమని, అవసరమైతే విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామంటూ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ తెలిపారు.

పనుల నాణ్యతపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం..
ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో జరు గుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడబోమని, అవసరమైతే విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామంటూ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ తెలిపారు.