Road Accident: తమిళనాడులో పెను విషాదం.. బస్సు టైరు పేలి..
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.