Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే.. సర్కార్ తెచ్చిన మరో వెసులుబాటు..

Telangana Farmers Get Direct Market Access : తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు పండించే రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దళారుల దోపిడీని నిరోధించేందుకు రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులు తామూ పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్‌లో విక్రయించి మంచి ధర పొందవచ్చు. వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయాలు అందుబాటులోకి వస్తాయి.

Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే.. సర్కార్ తెచ్చిన మరో వెసులుబాటు..
Telangana Farmers Get Direct Market Access : తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు పండించే రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దళారుల దోపిడీని నిరోధించేందుకు రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులు తామూ పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్‌లో విక్రయించి మంచి ధర పొందవచ్చు. వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయాలు అందుబాటులోకి వస్తాయి.