Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్య తల్లిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి కిరాతంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్య తల్లిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి కిరాతంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.