ఏపీలో మహిళలకు మహాశివరాత్రి కానుక...ఆ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.‘స్త్రీ శక్తి’పథకం కింద ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు మరో గుడ్‌న్యూస్ తెలిపింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక బస్సులకు కూడా ఉచిత సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని... ఈ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు., News News, Times Now Telugu

ఏపీలో మహిళలకు మహాశివరాత్రి కానుక...ఆ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.‘స్త్రీ శక్తి’పథకం కింద ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు మరో గుడ్‌న్యూస్ తెలిపింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక బస్సులకు కూడా ఉచిత సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని... ఈ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు., News News, Times Now Telugu