పిట్టకథలతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారు: సీఎం రేవంత్
పిట్టకథలతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారు: సీఎం రేవంత్
మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేనే లేదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతామంటూ భూపాలపల్లి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేనే లేదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతామంటూ భూపాలపల్లి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.